20 లక్షల సురక్ష స్టోర్లు
శవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ)తో 20 లక్షల ‘సురక్ష’ రిటైల్ స్టోర్లను ఏర్పాటుచేసేందుకు కేంద్రం ప్రణాళికలు రూపొందించింది. లాక్డౌన్లో కొనసాగింపు, అనంతర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రజలకు సరిపడా నిత్యావసర సరుకులను భద్రతాప్రమాణాలతో సరఫరా చేయడం, దుకాణాల్లో పరిశుభ్రతను పాటించడం…