గతేడాది మార్చి బిల్లునే చెల్లించండి: మంత్రి జగదీష్‌ రెడ్డి
లాక్‌డౌన్‌లో ఇబ్బందులు లేకుండా 24 గంటలు కరెంట్‌ సరఫరా చేస్తూ.. విద్యుత్‌ శాఖ ప్రధాన పాత్ర పోషిస్తోందని మంత్రి జగదీష్‌ రెడ్డి తెలిపారు. విద్యుత్‌ బిల్లులను ఆన్‌లైన్‌లోనే చెల్లించాలని కోరారు. కరెంట్‌ సరఫరాలో ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూస్తున్నామని.. ఆపరేటర్‌ నుంచి సీఎండీ వరకు ప్రతి ఒక్కరు కష్టపడుతున…
పట్టణాల్లో స్మార్ట్‌ వాష్‌రూములు
ఆధునిక పట్టణాల్ని ఆవిష్కరించాలన్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆలోచనలకు అనుగుణం గా.. పురపాలక శాఖ స్మార్ట్‌ వాష్‌రూమ్‌లను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రచించింది. హైదరాబాద్‌లోని ‘లూకేఫ్‌'ల తరహాలో వచ్చే మూడునెలల్లో అన్ని పట్టణాల్లో వీటిని ఏర్పా టు చేసేందుకు సిద్ధమవుతున్నది. దానిలో కేవలం బాత్‌రూ…
రేపు కరీంనగర్‌ పర్యటనకు సీఎం కేసీఆర్‌
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి తీసుకుంటున్న చర్యలను స్వయంగా పర్యవేక్షించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శనివారం కరీనంగర్ పట్టణంలో పర్యటించనున్నారు. ఇండోనేషియా నుంచి కరీంనగర్ వచ్చిన కొద్దిమందికి కరోనా వైరస్ సోకినట్లు తేలడంతో అధికార యంత్రాంగం పట్టణంలో వైరస్ వ్యాప్తి నిరోధానికి ముందు జాగ్రత్త చ…
ఫొటోలకి పోజులు ఆపి.. ఆటపై దృష్టి పెట్టండి!
భారత క్రికెటర్లు ఇషాంత్‌ శర్మ, మయాంక్‌ అగర్వాల్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఒక ఫొటోపై నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు.  న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో ఏకంగా 10 వికెట్ల తేడాతో భారత్‌ ఘోర పరాజయంపై అభిమానులు ఇప్పటికే విమర్శలు చేస్తున్నారు. రెండో టెస్టు ఆడేందుకు క్రైస్ట్‌చర్చ్‌కు వెళ్తున్నామని కెప్టెన…
తెలుగుగంగలో ‘రివర్స్‌’
తెలుగుగంగలో 'రివర్స్‌' సాక్షి, అమరావతి:  తెలుగుగంగ ప్రధాన కాలువలో మిగిలిపోయిన లైనింగ్‌ పనులకు రూ.239.04 కోట్లతో సోమవారం రివర్స్‌ టెండరింగ్‌ నోటిఫికేషన్‌ జారీ అయింది. ఈ–ప్రొక్యూర్‌మెంట్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో షెడ్యూళ్ల డౌన్‌లోడ్, దాఖలుకు ఈనెల 23వ తేదీ తుదిగడువు. 24న ప్రీ–క్వాలిఫికేషన…
భద్రకాళీ సన్నిధిలో సినీ హీరో నిఖిల్
వరంగల్ నగరంలోని శ్రీభద్రకాళీ ఆలయాన్ని ఆదివారం సినీ హీరో నిఖిల్ సందర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహా మండపంలో వేదపండితులు అమ్మవారి శేషవస్ర్తాలను బహుకరించి మహాదాశీర్వచనం చేసి ప్రసాదం అందించారు. ఆయన వెంట టీఆర్‌ఎస్ నాయకుడు దాస్యం అభినవ భాస్కర్ త…